- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఆదివారం కరీంనగర్కు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పోలీస్ అతిథి గృహంలో విడిది చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణలు ఎన్నికల కమిషనర్ను కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఈసీ జిల్లా తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, తహసీల్దార్ సుధాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story