ఎలక్షన్స్ వేళ కరీంనగర్‌కు వెళ్లిన ఎన్నికల కమిషనర్ పార్థసారథి

by  |
ఎలక్షన్స్ వేళ కరీంనగర్‌కు వెళ్లిన ఎన్నికల కమిషనర్ పార్థసారథి
X

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఆదివారం కరీంనగర్‌కు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పోలీస్ అతిథి గృహంలో విడిది చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణలు ఎన్నికల కమిషనర్‌ను కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఈసీ జిల్లా తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, తహసీల్దార్ సుధాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed