మిస్టరీగా మారిన దుర్గ మిస్సింగ్ కేసు

by  |
మిస్టరీగా మారిన దుర్గ మిస్సింగ్ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో వివాహిత దుర్గ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఈ నెల 16వ తేదీన కువైట్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు దుర్గ వచ్చింది. కాగా, ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లకపోవడంతో దుర్గ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దుర్గ కోసం నాలుగు రోజులుగా గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.



Next Story

Most Viewed