- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పోతిరెడ్డిపాడు విషయంపై డీకే అరుణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం శరవేగంగా పోతిరెడ్డిపాడును చేపడుతుంటే మీరు అడ్డుకోగలరా అంటూ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని చెప్పి ఇప్పుడేందుకు మౌనంగా ఉన్నారని దీనికి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల భవిష్యత్తు ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
Next Story