- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,ఖానాపూర్: బడులకు భగీరథ నీళ్లు వచ్చేనా.. అనే కథనం దిశ లో వచ్చిన విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ డీఈ ప్రదీప్, ఏఈ సతీష్లు శనివారం బుధరావుపేట మోడల్ పాఠశాలకి వచ్చారు. ట్యాంక్కి సప్లై చేస్తున్న మెయిన్ గ్రిడ్ నుండి కనెక్షన్ ఇవ్వటానికి కావాల్సినంత డయామీటర్ ఉన్న పైప్ ప్రస్తుతం అందుబాటులో లేనందున పక్కనే ఉన్న హాస్టల్ నుండి ఒక కనెక్షన్ ఇప్పిస్తానని ఉపాధ్యాయులకి తెలియజేసారు. ఇటు దిశ కథనం, అలాగే ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా బడులకు మౌళిక సదుపాయాలు కల్పించడంలో పట్టుదలని చూపించడంతో మొత్తానికి కనెక్షన్లు దాదాపు అన్ని పాఠశాలలకి 30 లోగా పూర్తవుతున్నట్లే ఉంది.
Next Story