- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దిశ నిందితుల ఎన్కౌంటర్ చిత్రం మరోసారి తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు జ్యూడిషియల్ కమిషన్ను దిశ నిందితుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. రాం గోపాల్ వర్మ తీస్తున్న దిశ ఎన్కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సినిమాలో తమ వాళ్లను విలన్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ చిత్రంతో తాము జీవించే స్వేచ్ఛకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కమిషన్కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని.. విచారణ జరుగుతుంటే సినిమా ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సినిమాను ఆపాలని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Next Story