- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ తీరం నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతిపై సందిగ్దం వీడట్లేదు. ఇప్పటికే మూడు నౌకలు ఈ రసాయనంతో విదేశాల నుంచి అన్ లోడింగ్ కోసం విశాఖ తీరంలో లంగరు వేసుకుని కూర్చున్నాయి. మరో నౌక ఈనెల చివరి వారంలో విశాఖ తీరానికి చేరుకోనుంది. మరోవైపు అమ్మోనియం నైట్రేట్ దిగుమతి, స్టోరేజీ చేసే శ్రావణ్ షిప్పింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఎన్ఓసీని పోలీసులు రద్దుచేశారు. షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువులో సమాధానం ఇవ్వనందున ఎన్ఓసీని రద్దు చేసినట్లు సీపీ తెలిపారు. మరోవైపు ఈ రసాయనాన్ని దిగుమతి చేసే ఏకైక పోర్టు విశాఖే అయిన కారణంగా ఎరువులు, మైనింగ్ పరిశ్రమలు అమ్మోనియం నైట్రేట్కోసం ఎదురు చూస్తున్నాయి.
Next Story