- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి త్రీ టౌన్ ఎస్ఐ హరిబాబుపై వేటు పడింది. ఏలేశ్వరం లాయర్ సుభాష్ చంద్రబోస్ అక్రమ అరెస్టు కేసు చర్యల్లో భాగంగా ఎస్ఐపై వేటు పడింది. కాగా ఎస్ఐను సస్పెండ్ చేస్తూ, ఏలూరు రేంజ్ డీఐజీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వారం రోజుల్లో మొత్తం ఐదుగురు ఎస్ఐలపై వేటు పడింది
Next Story