- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. సిరికొండ మండలం తుమ్మలపాడులో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలో స్థానికులు నిన్నటి నుండి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. బాధితుల్లో 20మంది వరకు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక వైద్యాధికారులు గ్రామంలో తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Next Story