- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుడి ఆవరణలో ఇతరులకు పాదాభివందనం అసలు చేయొద్దు.. ఎందుకంటే
by Disha Web Desk 11 |
X
దిశ, వెబ్ డెస్క్: భారతీయులకు రకరకాల నమ్మకాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా హిందువులు రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు. ఒక్కొక్కరూ ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. హిందువులకు చాలా విశ్వాసాలుంటాయి. అయితే మనం ఏ గుడికైనా వెళ్లినప్పుడు గుడిలోకి దేవుడితో సమానమైన వ్యక్తి వచ్చిన సరే మనం వారి కాళ్లకు దండం పెట్టకూడదని పెద్దలు చెబుతుంటారు.
అలా చేస్తే దేవుడినే అవమానించనట్లవుతుందట. దేవాలయ ఆవరణం నుంచి బయటకు వచ్చేంతవరకు పోటోలు తీసుకోకూడదు. ఎవరికి పాదాభివందనం చేయకూడదు. అంతగా మనకు ఎవరైనా తెలిసిన వాళ్లు, పలకరించకపోతే బాధ పడతారేమో అనుకుంటే దూరం నుంచే నమస్కారం చేయాలి. అంతేగాని పాదాభివందనం చేయకూడదు.
Read More: వాటర్ బాటిళ్ల పై ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉంటుంది..? ఇదే కారణం!
మనదేశంలో ఐదు మిస్టరీ ఆలయాల గురించి మీకు తెలుసా... అవి ఏంటంటే..!
Next Story