- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సికింద్రాబాద్: నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలతో సహా జంట నగరాల్లో జరిగే బోనాల వేడుకలను ప్రజలు తమ ఇళ్లలోనే జరుపుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఏటా చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో జరిగే బోనాల వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరవుతారు. కానీ, ప్రస్తుతం కరోనా వల్ల ఈ వేడుకలను నిర్వహించడం లేదన్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని, ఆలయాలకు రావద్దని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.
Next Story