- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరింది. ఆదివారం డ్రైనేజీలో మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటివరకూ 167 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. 800 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో శాంతియుత వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
Next Story