- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక – పెద్ద చీకోడ్ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి పక్కన ఇంటర్ నెట్ కనెక్షన్ కోసం తీసిన మట్టికుప్పపై ఎక్కడంతో డీసీఎం బోల్తాపడింది.
దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతున్ని చింతమడక గ్రామానికి చెందిన పిట్ల రాజు గా గుర్తించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప గారి లక్ష్మణ్ అనే వ్యక్తిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story