- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు టీకా పంపిణీ తక్కువ శాతం నమోదైన జిల్లాలపై సీఎస్ సోమేశ్ కుమార్ ఫోకస్పెట్టారు. ఆయా జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియ ఎందుకు తగ్గిందనే అంశాలపై ఆయన ఆరా తీశారు. ఈ విషయంపై బీ ఆర్ కే భవన్ లో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. డోసులు అందుబాటులో ఉన్నా వెనుకబడటానికి కారణాలు చెప్పాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గద్వాల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ రూరల్ జిల్లాలో అతి తక్కువ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిందని, ప్రజల్లో ఎందుకు అవగాహన కల్పించలేకపోయారని సంబంధిత జిల్లాల కలెక్టర్లపై సీరియస్ అయినట్లు సమాచారం. మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తప్పనిసరిగా 100 శాతం పూర్తి కావాలని అధికారులను ఆయన ఆదేశించారు. వచ్చేనెల లోపు అర్హులందరికీ కనీసం ఒక్క డోసును అయినా ఇవ్వాలని పేర్కొన్నారు.
Next Story