- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమానుషం..డ్రైనేజీ కాలువలో పసికందు మృతదేహం
by Disha Web Desk 18 |
X
దిశ ప్రతినిధి,తిరుపతి: ఏ తల్లికి భారమైందో కానీ కళ్లు కూడా పూర్తిగా తెరవకుండానే అందరీకి దూరమైంది. తన పోత్తిళ్లలో నిద్రించాల్సిన పసికందు మురుగు కాలువ పాలైంది. డ్రైనేజీలో మృత శిశువు కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక తిరుమల నగర్ లోని కృష్ణవేణి యాదవ్ కాలనీలో డ్రైనేజీలో పురిటి బిడ్డ మృతదేహం పడి ఉండడాన్ని స్థానిక మహిళలు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా ప్రదేశానికి చేరుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు మృత శిశువు పుట్టిందా లేక బిడ్డ పుట్టగానే డ్రైనేజీలో విసిరేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మృత శిశివును ఎస్వీ మెడికల్ కలశాలకు తరలించారు. తల్లి కోసం స్థానికులను ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story