- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఈడీ పేలి యువకుడు మృతి
by Ratna Kumari |
భద్రతా బలగాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందుపాతర పేలి ఒక యువకుడు మృతి చెందిన సంఘటన చతీష్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

X
దిశ, భద్రాచలం : భద్రతా బలగాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందుపాతర పేలి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన చతీష్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడు కస్తూరి పాడు గ్రామానికి చెందిన కుహరామి గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.
Next Story






