- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరద కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం
by Ratna Kumari |
మండలంలోని నూకపెల్లి వరద కాలువలో శుక్రవారం నీటి పై తేలుతూ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.

X
దిశ, మల్యాల : మండలంలోని నూకపెల్లి వరద కాలువలో శుక్రవారం నీటి పై తేలుతూ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడు ప్రమాదవశాత్తు కేనాల్ లో జారి పడ్డాడా, లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.
Next Story






