- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆగి ఉన్న లారీని ఢీకొన్న జీప్.. అక్కడికక్కడే ఐదుగురు స్పాట్ డెడ్
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: కర్నాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ప్రయాణికులతో వెళ్తున్న జీప్ ఆగి ఉన్న ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీప్లో ప్రయాణిస్తోన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులను ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా వెలుగోడు వాసులుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story