- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..
by Disha Web Desk 11 |
X
దిశ, మేడిపల్లి: లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న నాంపల్లి సాయి కుమార్ (25) ద్విచక్ర వాహనంపై నారపల్లి నుంచి ఉప్పల్ వెళుతున్న క్రమంలో పీర్జాదిగూడ కమాన్ వద్దకు చేరుకోగానే లారీ సాయి కుమార్ వెళ్తున్న వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయాడు. దీంతో సాయికుమార్ తలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story