- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ట్రక్కును కారు ఢీకొని నలుగురు మృతి.. 8 మందికి గాయాలు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: రాజస్థాన్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని చిత్తోర్ గఢ్ లో సమీపంలో బంధువు అంత్యక్రియలకు వెళ్లి ఇండోర్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్యూవీలో వాహనం వేగంగా వచ్చి ఓ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అనంతరం మంగళవాడ్ నుంచి ఉదయ్పూర్కు తరలించామని పోలీసు అదికారి తెలిపారు.
Next Story