- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫామ్ హౌస్లో ఒంటరిగా ఉన్న మహిళ దారుణ హత్య..
by Disha Web Desk 19 |
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఓ ఫామ్ హౌస్లో మహిళ దారుణ హత్యకు గురయ్యింది. కలకలం సృష్టించిన ఈ దారుణం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లిలో జరిగింది. నెల్లూరుకు చెందిన నరేందర్ రెడ్డి, శైలజ రెడ్డిలు భార్యాభర్తలు. దాసర్లపల్లిలోని ఓ ఫామ్ హౌస్లో కాపలా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో శైలజ ఇంట్లో ఒంటరిగా ఉండగా దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరన్నది తెలియరాలేదు.
Next Story