- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జంతు కళేబరాలు కాదు.. రైలు ప్రమాదం మృతదేహాలు (వీడియో)
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల కొద్దీ ప్రయాణికులు చనిపోయారు. దాదాపు 1000 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం అక్కడికి చేరుకున్న ప్రభుత్వ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే బోగీలను తొలగించే కొద్దీ వందల కొద్దీ మృతదేహాలు బయటపడ్డాయి. అయితే పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించే క్రమంలో కొంతమంది యువకులు ఆ మృతదేహాలను జంతు కళేబరాల లాగా వ్యాన్ లో విసిరేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చనిపోయిన వ్యక్తుల పట్ల ఇలాగేనా వ్యవహరించేది అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి.
Next Story