- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిడుగుపాటుకు మేకల కాపరి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, వెల్గటూర్ : మండల పరిధిలోని జగదేవ్ పేట గ్రామానికి చెందిన క్యాతం రాజయ్య (65) అనే మేకల కాపరి శనివారం పిడుగు పాటుతో మృతి చెందాడు. మేకలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న రాజయ్య సాయంత్రం సమయంలో కురిసిన వర్షానికి తడవకుండా చెట్టు కిందకి వెళ్లాడు. దురదృష్టవశాత్తు అదే చెట్టుపై పిడుగు పడింది. చెట్టు పక్కనే ఉన్న రాజయ్య పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story