- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మెదక్: కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు సైతం కరోనా వెంటాడుతోంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ కు కరోనా అనుమానంతో హన్మకొండలోని తన ఇంటిలో హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే బంధువుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించగా ఎమ్మెల్యేకు సైతం పాజిటివ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పాజిటివ్ కు సంబంధించిన లక్షణాలు లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే తన స్వగృహంలో క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై వైద్యాధికారుల నుంచి సమాచారం రావాల్సి ఉంది.
Next Story