- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సికింద్రాబాద్ : సీతాఫల్ మండి కుట్టి వెళ్ళోడిలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు కార్పొరేటర్ హేమ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ హాజరై ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమను అభినందించారు. కరోనా సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆశా వర్కర్లే అని కొనియాడారు.
అనంతరం హేమ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. కరోనా సమయంలో వారు చేస్తున్న సేవలు మరువలేవని వారికి ఎంత చేసిన తక్కువే అవుతుందని తెలిపారు. వారికి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Next Story