కరోనా.. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య..!

by Disha Web Desk 12 |
కరోనా.. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి నెమ్మదిగా పేరుగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు మూడు వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కూడా దాదాపుగా 2,994 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో భారత్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,354కు చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,871కి చేరుకుంది.



Next Story

Most Viewed