- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో కరోనా వైరస్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అనాజీపురం గ్రామంలో ఒకరికి పాజిటివ్ రావడంతో అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అధికారులు శానిటేషన్ చేసి, ప్రైమరీ కాంట్రాక్టులు ఉన్నావారినీ గుర్తించే పనిలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే మండల కేంద్రంలో అంగడిబజార్కు చెందిన మహిళకు కరోనా నిర్థారణ అయ్యింది. దీంతో మండలంలో కరోనా పేషంట్ల సంఖ్య 3కు చేరడంతో ప్రజలు హైరానా పడుతున్నారు.
Next Story