- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, బెల్లంపల్లి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా అంగడి బజార్ కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని బెల్లంపల్లి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.
Next Story