- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నెల్లూరు జీజీహెచ్లో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి కోవిడ్ వార్డులో కరోనా రోగి టాయిలెట్స్ వద్ద పడి మృతి చెందాడు. టాయిలెట్స్ క్లీన్ చేసేందుకు వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు గమనించి వైద్యులకు చెప్పే వరకు ఎవరికీ తెలియదు. కరోనా రోగి గత రాత్రి చనిపోయింటాడని వైద్యులు భావిస్తున్నారు. కాగా, నెల్లూరు కరోనా ఆసుపత్రిలో రోగులను సరిగా చూడటం లేదని ఇటీవల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
Next Story