కృతి సనన్‌కు కరోనా నెగిటివ్..

by  |
కృతి సనన్‌కు కరోనా నెగిటివ్..
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న ఈ భామకు తాజాగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని అభిమానులకు తెలియజేసింది. ప్రస్తుతం కృతిసనన్ లుక్కా చుప్పి సినిమాలో షూటింగ్‌ చండీగఢ్‌లో కొనసాగుతుండగా చిత్ర యూనిట్‌తో పాటు ఆమె కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. దీంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని తానే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. కాగా తెలుగులో ‘వన్ నేనొక్కడినే’ చిత్రం సరిగా ఆడకపోయే సరికి, సరైనా అవకాశాలు లేక కృతి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.



Next Story

Most Viewed