- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సబ్ జైలులో 30 మందికి కరోనా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: చిత్తూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. దాని కరాళ నృత్యంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. దాని కోరలతో జిల్లా వాసులను ఆగమాగం చేస్తోంది. ఇది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా మదనపల్లి స్పెషల్ సబ్ జైలులో 30 మందికి కరోనా సోకింది. జైలులో కరోనా టెస్టులు నిర్వహించగా వీరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వీరందరినీ చిత్తూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. దాని కరాళ నృత్యంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. దాని కోరలతో జిల్లా వాసులను ఆగమాగం చేస్తోంది. ఇది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా మదనపల్లి స్పెషల్ సబ్ జైలులో 30 మందికి కరోనా సోకింది. జైలులో కరోనా టెస్టులు నిర్వహించగా వీరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వీరందరినీ చిత్తూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






