భారత్‎లో ఎన్ని కరోనా కేసులంటే..?

by  |
భారత్‎లో ఎన్ని కరోనా కేసులంటే..?
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో తాజాగా గత 24 గంటల్లో 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 551 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 81,37,119కు చేరింది. 1,21,641 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ గా 5,52,649 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 74,32,829 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Next Story

Most Viewed