భారత్‎లో విజృంభిస్తున్న కరోనా

by  |
భారత్‎లో విజృంభిస్తున్న కరోనా
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 54,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 690 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 77,61,312 కరోనా కేసులు కాగా, 1,17,306 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 6,95,509 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 69,48,497 మంది డిశ్చార్జ్ అయ్యారు.


Next Story

Most Viewed