- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 54,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 690 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 77,61,312 కరోనా కేసులు కాగా, 1,17,306 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 6,95,509 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 69,48,497 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story