- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో కరోనా ఉగ్రరూపం
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 70,496 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 964 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 69,06,152 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో 1,06,490 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,93,592 ఉండగా, కరోనా నుంచి కోలుకుని 59,06,069 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 70,496 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 964 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 69,06,152 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో 1,06,490 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,93,592 ఉండగా, కరోనా నుంచి కోలుకుని 59,06,069 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






