- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు పౌరోహితుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయంలో 2 నెలలుగా నిలిచిపోయిన దర్శనాలను సోమవారం పునరుద్ధరించారు.
Next Story