- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలో అత్యాచారాలు, హత్యలను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందంటూ కాంగ్రెస్ గురువారం ఆందోళన చేపట్టింది. వందలాది మంది కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలతో హోంమంత్రి మహమద్ అలీ క్వార్టర్స్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హోంమంత్రి ఇంట్లోకి చొరబడేందుకు కార్యకర్తలు యత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story