- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం అన్ని రాష్ట్రాల్లోని రాజ్భవన్ల ఎదుట నిరసన వ్యక్తం చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. రాజ్యాంగాన్ని కాపాడండి’’ అనే నినాదంతో సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో రాజభవన్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు గాంధీభవన్లో నేతలు సమావేశమై రాజభవన్కు బయలుదేరానున్నారు. రాజస్థాన్లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story