- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, దేవరుప్పుల: హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో దేవరుప్పుల మండలం మాధాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుర్రం కొమురయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి ఎర్రబెల్లి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రాంరెడ్డి, మండల నాయకులు, దామోదర్ రెడ్డి, రాంసింగ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు మడికొండ ఎల్లయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు మేకపోతుల నర్సింహ, దేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన మాచర్ల బాబు
టీఆర్ఎస్ పార్టీ దేవరుప్పుల మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాచర్ల బాబును నియమించారు. శుక్రవారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా నియమించినందుకు నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కోతి ప్రవీణ్, మండల ఉపాధ్యక్షుడు కాసిం, సర్పంచ్ కూర్నాల రవి, గ్రామం యూత్ కార్యదర్శి చింతా నరేష్ తదితరులు పాల్గొన్నారు.