- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: వరంగల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కేంద్ర కారాగారం ముందు నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ఉండేందుకు నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు శిరీష రెడ్డి ఆధ్వర్యంలో 26 మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాలకు చెందిన పలువురు నేతలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
Next Story