- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో వైసీపీ ప్రభుత్వం బ్రిటీష్ అవంలంభించిన విభజించు పాలించు అనే కుటిల నీతిని పాటిస్తోందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. ఇదే సమయంలో బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శలు చేశారు. నేతిబీరకాయల్లో నెయ్యి ఎలా ఉండదో.. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లల్లో నిధులు ఉండవన్నారు. బీసీలను న్యాయం చేసింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని ఆయన చెప్పుకొచ్చారు. గత 12 ఏండ్ల క్రితమే బీసీలను ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చామని తులసి రెడ్డి గుర్తు చేశారు.
Next Story