- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: గతకొద్ది రోజుల నుంచి పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. గుర్రపు బండిపై కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లేందుకు నేతలు, ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
Next Story