- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బుల్లితెర హాస్యనటి భారతి సింగ్, ఆమె భర్త లింబాచియాలకు ముంబై కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. వచ్చే నెల నాలుగు వరకు వారికి జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో((ఎన్సీబీ) దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.
ఈ దర్యాప్తులో భాగంగానే భారతిసింగ్ నివాసంలో ఎన్సీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాగా తనిఖీల్లో ఆమె ఇంట్లో 86.5గ్రాముల గంజాయి లభించినట్టు అధికారులు వివరించారు. కాగా వీరిద్దరిని ఖిల్లా పూర్ కోర్టులో ఆదివారం హాజరు పరిచారు. జూన్ 4వరకు వారికి జ్యుడిషియల్ కస్టడి కోర్టు విధించింది.
Next Story