- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు చిత్రాన్ని చింతగింజపై వేశాడు ఓ కళాకారుడు. పెద్దశంకరంపేటకు చెందిన కళాకారుడు అవుసుల శ్రీనివాసాచారి దేశం కోసం వీరమరణం పొందిన 19 మంది జవాన్లతో పాటు తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పిస్తూ చింతగింజపై సంతోష్ చిత్రపటం గీసి వారి కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. అలాగే చింతగింజలపై భారతదేశ చిత్రపటం మధ్యలో జాతీయ పతాకం, జవాన్లు ఉపయోగించే గన్నుతో పాటు టోపీ గీసి అబ్బురపర్చాడు.
Next Story