- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా శుక్రవారం మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రజలు సామాజిక బాధ్యతగా తమ సమీప ప్రాంతాలలో మొక్కలు నాటాలని కోరారు.
Next Story