- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా వైరస్పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘ఇటలీ నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాధితుడికి గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉండటంతో వారి నమూనాలను పుణె ల్యాబ్కు తరలించాం. ఎవరు బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవద్దు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని కేసీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు కేబినెట్ సమావేశమై స్కూళ్లు, సినిమా హాళ్ల మూసివేతపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
tag; cm kcr, assembly, corona, ts news
Next Story