- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. అయితే, ఈ నెల 26న వివిధ రాష్ట్రాల సీఎంలతో హోం మంత్రి అమిత్ షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. రేపు జరనున్న అసెంబ్లీ సమావేశం మొదటి సెషన్లో పాల్గొని అనంతరం టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొని సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సమావేశంలో.. నక్సలైట్ల సమస్యను ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్రాల సమన్వయంతో కేంద్ర హోంశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా.. దానిని మరింత వేగవంతం చేసి హింసను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు హోంశాఖ కార్యదర్శి, డీజీపీ వెల్లనున్నారు.
Next Story