- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా అరగుండు గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గన్నారంలో ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు టీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాలలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఆందోళన చేసినవారిలో పార్టీ మండల అధ్యక్షులు చిలివేరి గంగాదాస్, వైస్ ఎంపీపీ అంజయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాశం కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story