నాకేం అర్థం కాలేదు.. ‘పిచ్చి ము*డలా చూస్తూ ఉండిపోయా’: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-12 09:02:23  IST  )

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘తెలుసు కదా’ మూవీ ఈ నెల 17న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచేసింది చిత్ర యూనిట్. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకులను

నాకేం అర్థం కాలేదు.. ‘పిచ్చి ము*డలా చూస్తూ ఉండిపోయా’: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘తెలుసు కదా’ మూవీ ఈ నెల 17న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచేసింది చిత్ర యూనిట్. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైపోయింది. ఈ క్రమంలో ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న రాశీ ఖన్నా తెలుగులో చక్కగా మాట్లాడింది. హోస్ట్ మనసు దోచేసింది.

అయితే హీరో సిద్ధు తన కాన్ఫిడెన్స్ బ్రేక్ చేస్తాడని.. ఓ షోలో పాల్గొన్నప్పుడు కూడా ఇలాగే చేశాడని చెప్పింది. వాళ్లు మాట్లాడుకునేది తనకు పూర్తిగా అర్థమైనా.. నువ్వు చెప్పు అంటూ కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గించాడని.. తానొక పిచ్చి ము*డలా చూస్తూ ఉండిపోయానని నవ్వింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఈమెకు తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా అంటూ కొందరు షాక్ అవుతుంటూ.. ఆ క్యూట్ నెస్‌కు ఫిదా అయిపోయారు మరికొందరు.

Next Story