- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
సిద్దిపేట: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన హుస్నాబాద్లో ఏకే-47 తుపాకీ మిస్సింగ్ కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధమున్న సీఐ సంజయ్తో పాటు మరో నలుగురిని సస్పెండ్ చేస్తూ పై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, గత నెలలో అక్కన్నపేటలో సదానందం అనే వ్యక్తి ఏకే-47తో కాల్పులు జరిపి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
Tags: AK-47 missing case, husnabad, akkannapet, sadanandam, ci sanjay suspension,
Next Story