ఏకే-47 మిస్సింగ్ కేసు.. ఐదుగురు సస్పెన్షన్

by  |
ఏకే-47 మిస్సింగ్ కేసు.. ఐదుగురు సస్పెన్షన్
X

సిద్దిపేట: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన హుస్నాబాద్‌లో ఏకే-47 తుపాకీ మిస్సింగ్ కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధమున్న సీఐ సంజయ్‌తో పాటు మరో నలుగురిని సస్పెండ్ చేస్తూ పై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, గత నెలలో అక్కన్నపేటలో సదానందం అనే వ్యక్తి ఏకే-47తో కాల్పులు జరిపి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Tags: AK-47 missing case, husnabad, akkannapet, sadanandam, ci sanjay suspension,

Next Story

Most Viewed