- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ,సిద్దిపేట:
ట్రిపుల్ ఐటీకి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయ్యారు. చిన్నకొడూర్ మండలం చంద్లపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎర్ర వాణి ,మోడల్ స్కూల్ నుండి మేడిపల్లి గ్రామానికి చెందిన గొల్లేన వంశీలు ఎంపిక అయ్యారు. ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులను మండల విద్యాధికారి దేశిరెడ్డి , ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.
Next Story