- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా మక్కలకు మార్కెట్ అనుకూలంగా లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్రస్థాయి, జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మక్కపంటకు ఈసారి విరామం ఇస్తేనే మంచిదని పేర్కొన్నారు. కేంద్రం దిగుమతి సుంకాలు కూడా తగ్గించడం, పక్కరాష్ట్రాల్లో తక్కువ ధరలకే మక్కలు లభిస్తుండటంతో పంటసాగును నిరుత్సాహ పరుస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో యాసంగిలో కూడా మొక్కజొన్న పంటకు మద్ధతు ధర వచ్చే పరిస్థితి లేదన్నారు. క్విటాలుకు రూ.800 నుంచి 900వరకే ధర పలికే అవకాశం ఉందన్నారు. అయినా మక్కలు పండిస్తామంటే ఇక రైతుల ఇష్టం అన్నారు.
Next Story